ఎక్కడ చూసినా అవే పాలిటిక్స్. ఎవరి నోట మాట వింటున్నా పాలిటిక్స్ ప్లే చెయ్యకు అని అనడం నిజం గా ఎక్కువై పోయింది. అయితే నటుల సైతం ఇదే పలకడం గమనర్హం. అయితే తాజగా ఓ విషయం హల్ చల్ చేస్తోందిం బాలీవుడ్ లొ అగ్ర తారల మధ్య ఓ సంఘటన జరిగింది. ఈ హీరోయిన్స్ బ్యూటి తో వున్నా ఇలా వివాదం కి గురి కావడం ఎంత మాత్రం మంచి అభిప్రాయం కాదు.
 
 
అయితే ఎక్కడ చూసినా వివాదముల కి హద్దు అదుపు లేకుండా పోతోంది. అయితే ఇలా ఎన్నో సార్లు ఎన్నో సంఘటనలు జరిగినా చిన్న వాటిని పెద్దది చేసి మరొకరిని బాధిస్తూ ఒకరు మాట్లాడడం ఇక్కడ జర్గ నుంది. అయితే ఇక్కడా ఆ మాటలు అన్నది ఎవరినీ? ఆ మాటలు పడినది ఎవరు? మరి చదివేయండి పూర్తి గా తెలుసుకోవడానికి.
 
 
బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెస్స్ కంగానా రౌత్. ఆమె సోదరి రంగోలి చందేల్. ఈమె తాజా గా జరిగిన సంఘటన లో విరుచుకు పడ్డారు. ఈమె సోషల్ మీడియా లో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది. పోస్ట్స్ తో సోషల్ మీడియా కి ఎంతో దగ్గర గా ఉంటుంది రంగోలి చందేల్. అయితే తాజాగా ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని ప్రకటించిన వార్త అందరికీ తెలిసినదే. కానీ ఈ విషయం పై ఈమె మండి పడింది.
 
 
గల్లీ భాయ్ సినిమా లో నటించిన ఆలియా భట్ కి బెస్ట్ యాక్ట్రస్స్ అవార్డు ఫిలిం ఫేర్ ప్రకటించింది. అయితే ఆలియా భట్ నిజంగా అందులో బుర్కా వేసుకుని ఓ లేడీ పాత్ర చేసింది. అయితే కేవలం ఆ పాత్ర కి నటిస్తే ఫిలిం ఫేర్ అవార్డు ఇవ్వడం సబబు కాదు అని విరుచుకు పడింది రంగోలి. తన తల్లి ఈమె కి నటన నేర్ప లేదు అని కోపం తో మండి పడింది  కంగానా సోదరి రంగోలి

మరింత సమాచారం తెలుసుకోండి: