ఈనెల 27న మధ్యాహ్నం వరకు పాదయాత్ర సాగుతుంది. 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ వద్ద బహిరంగ సభ నిర్వహించి పాదయాత్ర ముగిస్తారు. బండి నిర్ణయంతో పార్టీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నెలకొంది. పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున యువత సిద్ధమయ్యారు. 27న జరిగే బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తల సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభ ద్వారా బీజేపీ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు.
ఈనెల 27న మధ్యాహ్నం వరకు పాదయాత్ర సాగుతుంది. 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ వద్ద బహిరంగ సభ నిర్వహించి పాదయాత్ర ముగిస్తారు. బండి నిర్ణయంతో పార్టీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నెలకొంది. పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున యువత సిద్ధమయ్యారు. 27న జరిగే బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తల సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభ ద్వారా బీజేపీ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు.