దీంతో జింబాబ్వే దేశవ్యాప్తంగా మీజిల్స్ టీకాను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. జింబాబ్వేలో భారీ స్థాయిలో నమోదవుతోన్న మీజిల్స్ కేసులు, మరణాలపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. జింబాబ్వేలో ఏప్రిల్ తొలివారంలో ఈ మీజిల్స్ వ్యాధిని కొందరిలోగుర్తించారు. ఆ తర్వాత కొన్ని వారాల్లోనే ఇది దేశవ్యాప్తమైంది. ఇప్పటివరకు జింబాబ్వేలో మొత్తం 6 వేలకు పైగా మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. 700 మంది వరకూ మృత్యువాతపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. సెప్టెంబర్ 1వ తేదీ ఒక్కరోజే 37 మంది చిన్నారులు చనిపోయారు.
దీంతో జింబాబ్వే దేశవ్యాప్తంగా మీజిల్స్ టీకాను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. జింబాబ్వేలో భారీ స్థాయిలో నమోదవుతోన్న మీజిల్స్ కేసులు, మరణాలపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. జింబాబ్వేలో ఏప్రిల్ తొలివారంలో ఈ మీజిల్స్ వ్యాధిని కొందరిలోగుర్తించారు. ఆ తర్వాత కొన్ని వారాల్లోనే ఇది దేశవ్యాప్తమైంది. ఇప్పటివరకు జింబాబ్వేలో మొత్తం 6 వేలకు పైగా మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. 700 మంది వరకూ మృత్యువాతపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. సెప్టెంబర్ 1వ తేదీ ఒక్కరోజే 37 మంది చిన్నారులు చనిపోయారు.