గత కొన్ని సంవత్సరాలుగా వామపక్ష తీవ్రవాదాన్ని దాదాపు అదుపులోకి తీసుకువచ్చామన్న అమిత్ షా.. ఈశాన్య భారతంలో... ఉన్న తీవ్రవాద గ్రూపులతో చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చామని తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు పోలీసుల పనిలో సేవ లేదు.. ఇప్పుడు అది మారిందని.. కరోనా సమయంలో... ఢిల్లీ పోలీసులు చేసిన సేవలు అమోఘం అని హోం మంత్రి మెచ్చుకున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా వామపక్ష తీవ్రవాదాన్ని దాదాపు అదుపులోకి తీసుకువచ్చామన్న అమిత్ షా.. ఈశాన్య భారతంలో... ఉన్న తీవ్రవాద గ్రూపులతో చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చామని తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు పోలీసుల పనిలో సేవ లేదు.. ఇప్పుడు అది మారిందని.. కరోనా సమయంలో... ఢిల్లీ పోలీసులు చేసిన సేవలు అమోఘం అని హోం మంత్రి మెచ్చుకున్నారు.