ఈ మధ్య కాలంలో ఆడ మగ తేడా లేకుండా అందరూ కోరికలతో రగిలిపోతున్నారు.. పెళ్ళైన వాళ్ళు కూడా అంతే ప్రేమించిన వాడితో సుఖాన్ని పొందడానికి ఇల్లు , భర్త సంసారాన్ని పూర్తిగా వదిలేస్తున్నారు.. అలా అక్రమ సంబంధాల కోసం పచ్చటి సంసారాలను నాశనం చేసుకుంటున్నారు.. అసలు విషయానికొస్తే .. ప్రియుడితో గత కొంతకాలంగా ఇంట్లో వాళ్లకు తెలియకుండా రాసలీలలు చేస్తుంది ఓ అమ్మాయి.. ఆమె ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రియుడిని ఇంటికి రప్పించి రాసలీలలు చేస్తుంది..
అలా ఓ రోజు ప్రియుడితో బెడ్ రూం లో ఉన్నప్పుడు తల్లి చూస్తుంది.. ఇక వివరాల్లోకి వెళితే.. అర్ధరాత్రి వేళ ప్రియుడితో పడకగదిలో రెచ్చిపోయిన కూతురు.. సడెన్గా తల్లి కంటపడడంతో దారుణ నిర్ణయం తీసుకుంది. తల్లికి ముఖం చూపించలేక సిగ్గుతో నిలువునా దహించుకుంది. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది.బుండి జిల్లా జెండోలి ఏరియా చోత్రాకా ఖేదా గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి పక్కింటి వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది. కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగించేది. ఓ అర్ధరాత్రి వేళ ప్రియుడితో బెడ్రూమ్లో రెచ్చిపోయింది. పక్కింటి వ్యక్తితో సెక్స్ చేస్తున్న సమయంలో అలికిడి వినపడి సడెన్గా తల్లి రావడంతో అడ్డంగా బుక్కైంది.
పక్కనే ఉన్న ప్రియుడు వాళ్ళ అమ్మను చూసి పారిపోయాడు.. రాత్రి తల్లి కూతురితో ఏమి మాట్లాడలేదు..ఇద్దరు కలిసి ఇంట్లోనే పడుకున్నారు..ఉదయం లేచి తల్లి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి కూతురిని లేపుదామ ని వెళ్ళింది.. అలా వెళ్లిన ఆమె షాక్ కు గురైంది..ప్రియుడితో రెడ్హ్యాండెడ్గా దొరికిపోవడంతో అవమానంగా భావించిన ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. శరీరం పూర్తిగా కాలిపోయి ప్రాణాలు వదిలేసింది. మైనర్ బాలిక కావడంతో రేప్, ఆత్మహత్యకు కారణమయ్యారనే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు..