ఇక ఈశాన్య సరిహద్దు రైల్వే (Northeast Frontier Railway-NFR) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా అప్రంటీస్ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రకటించడం జరిగింది.ఇక ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. అందులో మొత్తం కూడా 5636 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ అనేది ఇప్పటికే ప్రారంభం కాగా.. వాటికి దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30 వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత ఇంకా అలాగే ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక ఆ తేదీలోగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ అయిన nfr.indianrailways.gov.in వెబ్ సైట్లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.


ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే..
నోటిఫికేషన్ విడుదల వచ్చేసి మే 30, 22.
అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం వచ్చేసి జూన్ 1 ఉదయం 11 గంటల నుంచి..
దరఖాస్తు ప్రక్రియ ఆఖరి తేదీ వచ్చేసి జూన్ 30, రాత్రి 10 గంటల వరకు ఉంటుంది.
ఇంకా విద్యార్హతల వివరాలు..
-ఇక అభ్యర్థులు టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.ఇందులో అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి.
-అభ్యర్థులు ఖచ్చితంగా ఐటీఐ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు వచ్చేసి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి.


వీటికి ఎలా అప్లై చేయాలంటే..
Step 1: ఆసక్తి గల అభ్యర్థులు nfr.indianrailways.gov.in వెబ్ సైట్ ను ముందుగా ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం 'NFR recruitment 2022' లింక్ పైన వారు క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం ఆ అప్లికేషన్ ఫామ్ లో కావాల్సిన వివరాలను నమోదు చేసి.. ఇక సూచించిన డాక్యుమెంట్లను నమోదు చేయాల్సి ఉంటుంది.
Step 4: అప్లికేషన్ ఫామ్ లో నమోదు చేసి ఆ వివరాలను ఓ సారి చెక్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన వారు క్లిక్ చేయాల్సి ఉంటుంది.
Step 5: ఆ అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసకుని భవిష్యత్ అవసరాల కోసం వాటిని భద్రపరుచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: