మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కీయరా అద్వానీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మూవీ ల ద్వారా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ తెలుగు లో కూడా మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను మూవీ లో ,  రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ మూవీ లో హీరోయిన్ గా నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు కూడా దోచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ వరస బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటిస్తూ ,  బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ ,  రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 

మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే కియారా అద్వానీ క్రేజ్ అమాంతం పాన్ ఇండియా రేంజ్ లో పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇలా అద్భుతమైన క్రేజీ సినిమాల్లో నటిస్తూ కెరియర్ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా కియారా అద్వానీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా కియారా అద్వానీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోకు అదిరిపోయే రేంజ్ లో స్టిల్ ఇచ్చింది.  ప్రస్తుతం కియారా అద్వానీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: