క్రికెట్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ ఆడగలడని పలువురు క్రికెట్ అభిమానులు అంటూనే ఉన్నారు. ఓటమి అంచుల్లో ఉన్న ఎలాంటి మ్యాచ్ అయినా..అద్భుతమైన సెంచరీతో ఆదుకుని గెలిపించిన ప్రతిభ దోనీకి ఉందని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు. దోనీ ఆటన గమనించాక అతడి సహజ ప్రతిభ స్థాయిని ఎవరైనా అంచనా వేయవచ్చ క్రికెట్ పెద్దలు ఎన్నో సార్లు చెప్పారు.
క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ధోనీ ఇప్పటికీ బాగానే ఆడగలడు. బంతికి ఇప్పటికీ బలంగా మోదుతుండటం మొన్నటి ఐపిఎల్ తానేంటో నిరూపించుకున్నాడు.
ఇప్పటికీ క్రికెట్ లో తనదైన స్టైల్, స్టామినా చూపిస్తున్న ఎంఎస్ ధోని ని క్రేజ్ అలాగే ఉందని అంటున్నారు. ఆ మద్య కెరీర్లో తొలి మ్యాచ్ నుంచి ధోనీ ఆటను గమనిస్తూ వస్తున్నాను. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మీరు ఒక ధోనీలా కాలేరని క్రికెట్ ఇండియా మాజీ బ్యాట్స్మన్ కైఫ్ అన్నాడు.