ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించినట్లు ఛైర్మన్ మల్లు రవి తెలిపారు. సిట్ విచారణ జరగక ముందే పేపర్ లీక్ వ్యవహారాన్నికేటీఆర్ ఇద్దరికే పరిమితం చేయాలని చూశారని ఛైర్మన్ మల్లు రవి ఆరోపించారు. ఇప్పుడున్న టిఎస్పీఎస్సి కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాలని ఛైర్మన్ మల్లు రవి డిమాండ్ చేశారు.
ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించినట్లు ఛైర్మన్ మల్లు రవి తెలిపారు. సిట్ విచారణ జరగక ముందే పేపర్ లీక్ వ్యవహారాన్నికేటీఆర్ ఇద్దరికే పరిమితం చేయాలని చూశారని ఛైర్మన్ మల్లు రవి ఆరోపించారు. ఇప్పుడున్న టిఎస్పీఎస్సి కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాలని ఛైర్మన్ మల్లు రవి డిమాండ్ చేశారు.