వేరొక పార్టీ అంటే మూడో పార్టీ ఏటీఎం ల ద్వారా అనుకోని షాకింగ్ లావాదేవీలు చాలా వరకూ జరుగుతున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ కొత్తగా దాదాపు ఆరున్నర లక్షల డెబిట్ కార్డ్ లు బ్లాక్ చేసేసింది. ఈ విషయం తెలియకుండానే ఏటీఎం లకి వెళ్ళిన చాలా మంది వినియోగదారులు హ్సాక్ కి గురవుతున్నారు. కార్డు బ్లాక్ చేసిన విషయం ముందుగా వినియోగదారులకి మెయిల్ లో గానీ ఎస్సెమ్మెస్ ద్వారా కానీ తెలియజేయలేదు బ్యాంకు వారు . ఈ ప్రాసెస్ ని ఇప్పుడే