పవన్ కళ్యాణ్ ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుం కోషీయం చిత్రం ఆధారంగా చేసిన ఈ సినిమా అక్కడ కంటే భారీ కలెక్షన్లు ఇక్కడ రాబడుతోంది. మూడు నెలల విరామం తర్వాత ఆయన వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మాతృక కంటే ఎక్కువగా విజయవంతం సాధించారు. ఒరిజినల్ కి భిన్నంగా చాలా మార్పులు చేసి ఈ సినిమా తీసిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించాయి.

ఇప్పటికీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇది ట్రేడ్ వర్గాలను ఎంతో విస్మయానికి గురిచేస్తుంది. రానా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించాడు. ఇంత భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో పవన్ ఫాన్స్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా విడుదలై 10 రోజులు అవుతున్నా కూడా దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఆగడం లేదు అంటే పవన్ ఫ్యాన్స్ ఏమేనియా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా పవన్ తన సొంత బ్యానర్ పై మరొక తమిళ్ మూవీ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

దీన్ని బాధ్యతలను కూడా త్రివిక్రమ్ కు అప్పగించారట సముద్రఖని దర్శకత్వం వహించబోతున్నాడు ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ వైరల్ గా మారుతుంది ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. పవన్ తో పాటు ఈ సినిమాలో సాయి ధరంతేజ్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి అభిమానులు ఇప్పుడు ఈ అప్ డేట్ ని ఏవిధంగా సెలబ్రేట్ చేసుకుంటారు చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ ఖుషి దర్శకత్వంలో హారర్ సినిమాలు పూర్తి చేసే స్థాయికి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమా లైన్ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: