మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అదే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ట్రెండింగ్ లో ఉండడంతో పాటు ట్రోల్స్ కి కూడా గురవుతోంది. లావణ్య త్రిపాఠి దానికి కారణం ఏంటో తెలియదు కానీ లావణ్య త్రిపాఠిన సోషల్ మీడియాలో బాగానే ట్రోల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా వారి సినిమాలను లైన్లో పెడుతోంది. ఇటీవల ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది లావణ్య త్రిపాఠి.

పర్ఫెక్ట్ సీరియస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఇందులో చాలా సైలెంట్ గా కూల్ పాత్రలో కనిపించింది. అందుకుగాను ఈ సిరీస్లో లావణ్య త్రిపాటి చాలా కూల్ గా కనిపించింది అంటూ ఈ విషయంపై కూడా కొందరు ట్రోల్స్ చేశారు. పెళ్లి తర్వాత నీకు ఇలాంటివి అవసరమా అంటూ చాలామంది నెగటివ్ గా కూడా కామెంట్లు పెట్టారు. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం వీటిని ఏమాత్రం పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడానికి సిద్ధపడింది.  అయితే లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకున్న తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఫస్ట్ సినిమా

 'ఆపరేషన్ వాలెంటైన్'.. ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది . దీనితో లావణ్య త్రిపాఠిని ఐరన్ లెగ్ అంటూ కొందరు ట్రోల్ చేశారు. అంతేకాదు లావణ్య త్రిపాఠి వరుణ్ కి సూట్ అవ్వదు అంటూ కావాలనే కొందరు టార్గెట్ చేసి ఆమెను ఇబ్బందికర సిచువేషన్ లోకి నెట్టేశారు . అయితే రీసెంట్ గా లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాకి దూరం కాబోతుందట. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటేనే ఈ తల తిక్క ట్రోల్స్ మీమ్‌స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అని.. అసలు సోషల్ మీడియాని పట్టించుకోకపోతే ప్రాబ్లం ఉండదు అని సోషల్ మీడియాకి దూరం కావడానికి నిర్ణయం తీసుకుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: