
అయితే అప్పుడు డబుల్ ఇస్మార్ట్ కి కూడా కథ చెప్పలేదని ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాసిన సినిమా చేశాకే కలుద్దాం అనుకున్నానని పూరి చెప్పడం జరిగింది .. అయితే డబుల్ ఇస్మార్ట్ కూడా ఫెయిల్ అవ్వటంతో .. ఇప్పుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో పూరీ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు బహుశా విజయేంద్ర ప్రసాద్ గారి ని పూరి తన కథ ఏంటి అనేది చెప్పి కీలక సలహాలు తీసుకోవడాని కి వారి మీటింగ్ వెనక ఉన్న అసలు కారణం అయి ఉండవచ్చని అంటున్నారు .. ఇక ఈసారి మాత్రం రిస్క్ చేసి పూరి ఎలాంటి తప్పు చేయకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారని కూడా అంటున్నారు.. మొత్తానికి ఈ మీటింగ్ మాత్రం టాలీవుడ్ లో ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది .
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు