కాగా ఇదంతా అవాస్థవమని నియంత్రణ రేఖకు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాక్ షాక్ లో ఉందని దీంతో అవాస్తవమైన ప్రచారాలు చేస్తున్నారని సైనికులు ఎవరూ చనిపోలేదని ఆర్మీ అంటుంది. అయితే రాష్ట్రీయ రైఫిల్ కు చెందిన చందుబాబులాల్ చౌహాన్ అనే సైనికుడు పాక్ ఆర్మీ అదుపులో ఉన్నాడని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. తనను భారత రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
కాగా ఇదంతా అవాస్థవమని నియంత్రణ రేఖకు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాక్ షాక్ లో ఉందని దీంతో అవాస్తవమైన ప్రచారాలు చేస్తున్నారని సైనికులు ఎవరూ చనిపోలేదని ఆర్మీ అంటుంది. అయితే రాష్ట్రీయ రైఫిల్ కు చెందిన చందుబాబులాల్ చౌహాన్ అనే సైనికుడు పాక్ ఆర్మీ అదుపులో ఉన్నాడని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. తనను భారత రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.