ఎంతటి శక్తినయినా ఇముడ్చుకోగల శక్తి గలవి ఈ భువిపైన మూడే. అవి జలమూ, విభూదీ, రుద్రాక్ష, మునులు తమ తపశ్శక్తిని కమండంలోని జలలంలో ఉంచుతారు. అందుకే వారు కోపమొచ్చినా, వరమివ్వదలచినా కమండలంలోని తమ తప:శక్తి అనే జలాన్ని మంత్రించి చల్లుతారు. జలంలోని పుణ్యశక్తి వల్ల వారన్నది అక్షరాలా జరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: