జియో ఈ దీపావలి పండుగ సందర్భంగా మరొక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది తమ కస్టమర్ల కోసం చాలా కాలంగా వార్తలు నిలుస్తున్న జియో అతి తక్కువ బడ్జెట్ ల్యాప్ టాప్ జియో బుక్ అందరిలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది.మరొక గొప్ప అవకాశం ఏమిటంటే ఈ ల్యాప్ టాప్ రూ.19,500 రూపాయల తర్వాత ప్రకటించగా అయితే ఇప్పుడు రూ.3700 రూపాయలను తగ్గించి మరి ఈ సేల్స్ ని ప్రారంభించబోతోంది ఇక ఈ జియో ల్యాప్ టాప్ మరింత చౌక ధరకే తమ కస్టమర్లకు విక్రయించేలా చేస్తోంది జియో.ఇక రూ.15 వేల కంటే తక్కువ ధరికే దొరికే ల్యాప్ టాప్ సేల్ చేస్తోంది మరి కొత్త లాప్టాప్ ధర వాటి యొక్క స్పెసిఫికేషన్ ఎక్కడ లభిస్తుంది వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.



Juobook:
ఈ ల్యాప్ టాప్ ముందుగా  రూ.19,500 ధరలలో ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ లో సేల్స్ ని ప్రారంభించింది అయితే ఇప్పుడు జియో ల్యాప్ టాప్ కేవలం రూ.15,799 రూపాయలకి జియో రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో ఈ ల్యాప్ టాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.అంతేకాకుండా పలు ప్రధాన బ్యాంక్ క్రెడిట్ డేబిడ్ కార్డులు ఆప్షన్తో కొనేవారికి అదనంగా మరొక డిస్కౌంట్ కూడా లభిస్తుందట.


ల్యాప్ టాప్ స్పెసిఫికేషన్స్:
ముందుగా జియో బుక్ మై డిస్ప్లే తో ఈ ల్యాప్ టాప్ ఓపెన్ అవుతుంది ఇక డిస్ప్లే విషయానికి వస్తే 11.6 అంగుళాలు కలదు. ఇందులో ఎల్ఈడి Tn ప్యానల్ మరియు యాంటీ గ్లేర్ ఫిచర్ కలదు. ఈ ల్యాప్ టాప్ 2gb ram+32 gb memory సపోర్టుతో వస్తుంది. ఒకవేళ మనం ఎస్టీ కార్డు ద్వారా స్టోరేజ్ మరింత పెంచుకోవచ్చు.ల్యాప్ టాప్ కేవలం జియో OS పైనే నడుస్తుందని జియో సంస్థ తెలిపింది. అయితే ఇది ఆండ్రాయిడ్ ఆధారితంగా ఉంటుందా లేదా ఉండదనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.4G సపోర్ట్, HDMI, కేబుల్ తో పాటు, బ్లూటూత్ వైఫై  సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఎనిమిది గంటల సేపు ఇస్తుందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: