ఇక సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోన్ బదులు దానం నాగేందర్ను బరిలో దించాలని యోచిస్తోంది. ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రెండు లోక్సభ స్థానాలకు అభ్యర్ధుల సర్దుబాటు జరిగినట్లు కనిపిస్తోంది. మరి ఈ రెండు టికెట్ల పంచాయితీ తేలినట్టేనా.. ఇంకా కసరత్తు కొనసాగుతుందా అన్నది తేలాలి. ఇప్పటి వరకు మాజీలకు మాత్రమే గేట్లు తెరచిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో సిట్టింగ్లకు కూడా ద్వారాలను బారుగా తెరిచేసింది.
ఇక సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోన్ బదులు దానం నాగేందర్ను బరిలో దించాలని యోచిస్తోంది. ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రెండు లోక్సభ స్థానాలకు అభ్యర్ధుల సర్దుబాటు జరిగినట్లు కనిపిస్తోంది. మరి ఈ రెండు టికెట్ల పంచాయితీ తేలినట్టేనా.. ఇంకా కసరత్తు కొనసాగుతుందా అన్నది తేలాలి. ఇప్పటి వరకు మాజీలకు మాత్రమే గేట్లు తెరచిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో సిట్టింగ్లకు కూడా ద్వారాలను బారుగా తెరిచేసింది.