టీడీపీ భయపడాలన్న.. భాద పడాలన్నా సెటైరికల్ ఎంపీ విజయసాయి రెడ్డి ఉండాల్సిందే. ఒక్క ట్విట్ పెడితే చాలు టీడీపీ అంత ఒక్కసారిగా అలా వణికిపోతుంది.. విజయసాయి రెడ్డి దెబ్బ అలా ఉంటుంది మరి. ఇంకా ఈ నేపథ్యంలోనే టీడీపీని వణికించేందుకు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. ఆ సెటైర్ చుసిన నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. ఆ సెటైర్ ఏంటో మీరు చుడండి.. 

 

IHG

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీపై ఇలా ఘాటుగా స్పదించారు.. భోగాలు మీవి త్యాగాలు బిసి, ఎస్సీ, ఎస్టీలవా? రాజ్యసభ సీట్లు గ్యారంటీగా గెలుస్తారనుకున్నప్పుడు కనకమేడల లాంటి వారు అభ్యర్థులుగా ప్రత్యక్షమవుతారు. బలం లేక ఓడే టైంలో బడుగు వర్గాల అభ్యర్థులు బలిపశువులవుతారు. 19 నాడు మీ బలం ఎంతో, వెంట ఉండేది, వదిలి పోయేది ఎవరో తెలిసి పోతుంది.'' అంటూ ట్విట్ చేశారు. 

 

IHG

 

రాజ్యసభ ఎన్నికల్లో గెలవమని తెలిసి కూడా బరిలో బడుగులను దింపి రాజకీయ లబ్ధి పొందుతున్నారని విజయసాయి రెడ్డి శైలిలో అయన స్పందించారు. అయితే ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అయన జన్మ అంత అంతే.. గెలవారు అని తెలిసి ప్రజల వద్ద మార్కులు కొట్టేయాలి అని చూస్తాడు.. గత సంవత్సరం నుండి ఓర్పులేక వైసీపీ ఎన్ని కష్టాలకు గురిచేశాడు ఈ చంద్రబాబు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: