దేశవ్యాప్తంగా పెట్రో, డీజిలు ధరలు మరోసారి పెరిగాయి. కొద్ది రోజుల్లో ఈ పెంపు 15 రూపాయలుగా ఉంది. పైకి లీటరుకు 35 పైసలు చొప్పున పెంచుతున్నామని చెబుతున్నారు కానీ ఆ పెంపు అలా అలా పెరిగి పెరిగి పైసలు కాస్త రూపాయలు అయి, వందలు, వే లు, లక్షలు, కోట్ల రూపాయల మేరకు కేంద్రానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి. పెట్రో అమ్మకాల కారణంగానే కేంద్రం తనదైన ఆదాయాన్ని పొందుతున్నదని పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాలు వస్తున్నా కూడా ధరలను తగ్గించేందుకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ప్రయత్నించిన పాపాన పోలేదు.
దేశవ్యాప్తంగా పెట్రో, డీజిలు ధరలు మరోసారి పెరిగాయి. కొద్ది రోజుల్లో ఈ పెంపు 15 రూపాయలుగా ఉంది. పైకి లీటరుకు 35 పైసలు చొప్పున పెంచుతున్నామని చెబుతున్నారు కానీ ఆ పెంపు అలా అలా పెరిగి పెరిగి పైసలు కాస్త రూపాయలు అయి, వందలు, వే లు, లక్షలు, కోట్ల రూపాయల మేరకు కేంద్రానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి. పెట్రో అమ్మకాల కారణంగానే కేంద్రం తనదైన ఆదాయాన్ని పొందుతున్నదని పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాలు వస్తున్నా కూడా ధరలను తగ్గించేందుకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ప్రయత్నించిన పాపాన పోలేదు.