అక్కడి ఓ అపార్ట్ మెంట్ లో దాడులు నిర్వహించిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇప్పుడు నగరానికి తీసుకొచ్చారు. ఈ నిందితులపై పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు వారి నుంచి 193 సెల్ఫోన్లు, 21 ల్యాప్టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. 23 పిఓఎస్ యంత్రాలు, 416 చెక్బుక్స్, 233 డెబిట్ కార్డులు కూడా స్వాధీనం చేసుకన్నారు. అలాగే నిందితుల ఖాతాల్లోని సుమారు రూ. 42 కోట్లను సీజ్ చేసారు.
అక్కడి ఓ అపార్ట్ మెంట్ లో దాడులు నిర్వహించిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇప్పుడు నగరానికి తీసుకొచ్చారు. ఈ నిందితులపై పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు వారి నుంచి 193 సెల్ఫోన్లు, 21 ల్యాప్టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. 23 పిఓఎస్ యంత్రాలు, 416 చెక్బుక్స్, 233 డెబిట్ కార్డులు కూడా స్వాధీనం చేసుకన్నారు. అలాగే నిందితుల ఖాతాల్లోని సుమారు రూ. 42 కోట్లను సీజ్ చేసారు.