రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందా అంటే అదీ లేదు... కనీసం లేఖ కూడా రాయలేదని ఎంపీ అర్వింద్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ అంశంపై తాను లోక్సభలో ప్రస్తావిస్తే ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదన రాలేదని సమాధానం వచ్చిందని ఎంపీ అర్వింద్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పసుపు రైతులకు ఎలా సహాయం చేస్తారో చెప్పాలని ఎంపీ అర్వింద్ సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్లు పసుపు రైతులకు బోనస్ ఇవ్వాలని ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందా అంటే అదీ లేదు... కనీసం లేఖ కూడా రాయలేదని ఎంపీ అర్వింద్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ అంశంపై తాను లోక్సభలో ప్రస్తావిస్తే ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదన రాలేదని సమాధానం వచ్చిందని ఎంపీ అర్వింద్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పసుపు రైతులకు ఎలా సహాయం చేస్తారో చెప్పాలని ఎంపీ అర్వింద్ సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్లు పసుపు రైతులకు బోనస్ ఇవ్వాలని ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి చేశారు.