నిన్న టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సిసిసి  సభ్యులు సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సమావేశం ముగిసింది. ఇక ఈ సమావేశంలో మొదటి విడత సాయం అందని వారికి రెండో విడత సాయం అందజేయాలని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం నిన్న బాలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ.. అవసరం ఉన్న వారిని పిలిచి ఉంటారని.. బాలకృష్ణ అవసరం ఉన్నప్పుడు తన దగ్గరికి కూడా వెళ్తారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే దీనిని  వివాదం చేయాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు నాగార్జున చిరంజీవి చెప్పారట. 

 

 అయితే దీనికి సంబంధించి ఈ సమావేశంలో చర్చకు రాలేదు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. సినీ కార్మికులకు ఆదుకోవడానికి సీసీసీ సమావేశం  ఏర్పాటు చేసినట్లు   చెప్పుకొచ్చారు ఈ సమావేశంలో పాల్గొన్నవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: