పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు చేయడంలో సిఎం జగన్ మాట మార్చరాదు- మడమ తిప్పరాదు అని ఆయన డిమాండ్ చేసారు. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాల్సిందే అని ఆయన పట్టుబట్టారు. సిపిఏస్ రద్దుతో పాటు పిఆర్సీ, పెండింగ్ డిఏ బకాయిలు చెల్లించాలి అని ఆస్కార రావు డిమాండ్ చేసారు. కాగా ఏపీ సర్కార్ సీపీ ఎస్ రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు చేయడంలో సిఎం జగన్ మాట మార్చరాదు- మడమ తిప్పరాదు అని ఆయన డిమాండ్ చేసారు. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాల్సిందే అని ఆయన పట్టుబట్టారు. సిపిఏస్ రద్దుతో పాటు పిఆర్సీ, పెండింగ్ డిఏ బకాయిలు చెల్లించాలి అని ఆస్కార రావు డిమాండ్ చేసారు. కాగా ఏపీ సర్కార్ సీపీ ఎస్ రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.