టిడిపిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు రాకపోతే పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో బయటకు రాని ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని ఇటీవల ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడారు అయినా సరే గంటా శ్రీనివాసరావు బయటకు రాకపోవడం పట్ల చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

అయితే ఇటీవల గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీలో గంటా శ్రీనివాసరావు ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని గ్రహించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలో గంటా శ్రీనివాసరావుతో సమావేశమై పార్టీలోకి తీసుకునే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ తో కూడా మాట్లాడే అవకాశాలున్నాయని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు తన మనసులో ఆలోచన ఇంకా బయట పెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap