ఫిబ్రవరి 11న లక్ష మందితో భవద్గీత పారాయణం జరుగుతుందని చిన్నజీయర్ స్వామి చెబుతున్నారు. ఆధ్యాత్మిక మార్గానే కాకుండా సామాజిక కోణంలోనూ రామానుజాచార్యులు ఎంతో సేవ చేశారని, అందులో భాగంగా ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా 200 మంది వైద్యులతో వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు చిన్నజీయర్ స్వామి చెబుతున్నారు. ఇటీవలే స్వామికి పద్మ భూషణ్ పురస్కారం కూడా దక్కింది.
ఫిబ్రవరి 11న లక్ష మందితో భవద్గీత పారాయణం జరుగుతుందని చిన్నజీయర్ స్వామి చెబుతున్నారు. ఆధ్యాత్మిక మార్గానే కాకుండా సామాజిక కోణంలోనూ రామానుజాచార్యులు ఎంతో సేవ చేశారని, అందులో భాగంగా ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా 200 మంది వైద్యులతో వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు చిన్నజీయర్ స్వామి చెబుతున్నారు. ఇటీవలే స్వామికి పద్మ భూషణ్ పురస్కారం కూడా దక్కింది.