ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే...

1970 వ సంవత్సరంలో మూడవ అలీన దేశాల సదస్సు లుసాకా లో ప్రారంభమవ్వడం జరిగింది.

ఇక అలాగే చరిత్రలో ఈ రోజు జరిగిన ప్రముఖుల జాననాల విషయానికి వస్తే...

1862: వేంకట శ్వేతాచలపతి రంగారావు జన్మించారు. ఈయన బొబ్బిలి జమీందారీకి రాజు.

1879: మొక్కపాటి సుబ్బారాయుడు జన్మించారు. ఈయన పరిపాలనా దక్షుడు ఇంకా పండితుడు.

1908: చెలికాని అన్నారావు జన్మించారు. ఈయన తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న ఓ కార్యనిర్వహణాధికారి.

1910: త్రిపురనేని గోపీచంద్ జన్మించారు. ఈయన తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, సాహితీవేత్త, ఇంకా తెలుగు సినిమా దర్శకుడు.

1931: తంగి సత్యనారాయణ జన్మించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు.

1933: ఆశా భోస్లే జన్మించారు. ఈమె ఓ లెజెండరీ హిందీ సినిమా గాయని.

1933: కరుటూరి సూర్యారావు జన్మించారు. ఈయన గొప్ప వ్యవసాయ, వ్యాపార ఇంకా పారిశ్రామికవేత్త.

1936: చక్రవర్తి జన్మించారు. ఈయన సంగీత దర్శకుడు.

1951: మాధవపెద్ది సురేష్ జన్మించారు. ఈయన తెలుగు సినీ సంగీత దర్శకుడు.

1975: స్వర్ణలతా నాయుడు జన్మించారు. ఈయన తెలుగు కవయిత్రి.

1986: పారుపల్లి కశ్యప్ జన్మించారు. ఈయన భారతదేశ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.

ఇక చరిత్రలో ఈ నాడు జరిగిన మరణాల విషయానికి వస్తే..

1918: రాయచోటి గిరిరావు మరణించారు. ఈయన సంఘ సేవకులు ఇంకా విద్యావేత్త.

1963: గరికపాటి రాజారావు మరణించారు. ఈయన తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రయోక్త ఇంకా అలాగే ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు.1915)

1981: మాస్టర్ వేణు మరణించారు. ఈయన తెలుగు సినిమా సంగీత దర్శకులు.

1996: మైలవరపు గోపి మరణించారు. ఈయన తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత.

2012: కొడవటిగంటి రోహిణీప్రసాద్ మరణించారు. ఈయన సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త ఇంకా సమర్థుడైన రచయిత.

2020: జయప్రకాశ్ రెడ్డి మరణించారు. ఈయన రంగస్థల సినీ నటుడు ఇంకా దర్శకుడు.

ఇక ఇవి చరిత్రలో ఈ నాడు జరిగిన విశేషాలు..

మరింత సమాచారం తెలుసుకోండి: