-
{{article.RelevantDataTitle}} {{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}}


-
{{article.RelevantDataTitle}} {{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}}
-
{{article.RelevantDataTitle}} {{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}}
-
{{article.RelevantDataTitle}} {{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}}
-
{{article.RelevantDataTitle}} {{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}}
-
{{article.RelevantDataTitle}} {{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}}
-
{{article.RelevantDataTitle}} {{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}}
-
{{article.RelevantDataTitle}} {{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}}
-
{{article.RelevantDataTitle}} {{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}}
-
{{article.RelevantDataTitle}} {{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}}

అద్భుతాలను సాధించడానికి మూలం దృఢమైన నమ్మకం - స్వామి వివేకానంద
Photos
expand
collapse
go to top
- Specials
- Events
- Stars
- Sizzlers
తాజాగా చరణ్ బర్త్ డే కు తయారు చేయించిన కామన్ డీపీ ని విడుదల చేశారు. అయితే ఈ డీపీ చూసిన అభిమానులు చాలా అసహనానికి లోనవుతున్నారు. తమ అభిమాన హీరో సీడీపీ ని ఓ రేంజ్ లో ఊహించుకునే ఫ్యాన్స్..సీడీపీ చాలా రొటీన్ గా ఉండడంతో ఆ పోస్టర్ పై ట్రోలింగ్ చేస్తున్నారు.. సీడీపీ కన్నా అభిమానులు చేసే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చాలా బానున్నాయి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.
KISHORE . March 25
' అరణ్య ' చిత్రం పై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పంధించాడు " రానా నటించిన అరణ్య సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అంతే కాకుండా ఈ సినిమా యొక్క యూనిట్ మొత్తానికి "అల్ ది బెస్ట్ " తెలిపాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ తో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి .
KISHORE . March 24
అగ్రహీరోల అభిమానులు తమ హీరోల అప్డేట్స్ కోసం ఈ సంస్థ వైపు చూస్తున్నారు. తమ హీరోల అప్డేట్స్ ఇవ్వాలంటూ ఈ సంస్థ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అసభ్య పదజాలలతో ట్విట్లు పెడుతున్నారు.. దీంతో ఈ నిర్మాణ సంస్థ స్పందించింది . అసభ్య కర వ్యాఖ్యలు చేసే వారిని బ్లాక్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
KISHORE . March 24
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కరోనా బారిన పడ్డాడు. ఆయనకు కరోనా సోకినట్టు ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఆమిర్ ఖాన్ ప్రస్తుతం తన ఇంటిలోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో ఆమిర్ ఖాన్ ను కలిసి వ్యక్తులు సైతం కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు.
KISHORE . March 24
సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో స్పందిస్తూ.. " మహర్షి సినిమాకు ఈ అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి మంచి సామాజిక స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కించారు. మహర్షి సినిమాను ఆధరించిన ప్రేక్షకులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా..ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ పొందిన మహర్షి సినిమా ఎల్లప్పుడు నాకు ప్రత్యేకంగానే ఉంటుంది" అంటూ ట్వీట్ చేశారు.
KISHORE . March 22
చిన్న బడ్జెట్ తో చిన్న టార్గెట్ పెట్టుకొని వచ్చిన ఈ చిత్రం సునాయసంగా బ్రేకీవెన్ అయ్యి అదరగొట్టింది. మరి అలాగే ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం యూఎస్ వసూళ్లు ఏకంగా 1 మిలియన్ మార్క్ ను టచ్ చేయగా మరో పక్క ఓవరాల్ గా ఈ చిత్రం 50 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా టచ్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఇదే జోరు కొనసాగిస్తే లాంగ్ రన్ లో 100 కూడా రాబట్టే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సినిమా 100 మార్క్ ను టచ్ చేస్తుందో లేదో చూడాలి.
KISHORE . March 21
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంక్ కి మెగా స్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరూ చీఫ్ గెస్ట్ లు అనే విషయం తెలిసిందే. అయితే ఈ ఫంక్షన్ ఎక్కడ జరపాలి, అభిమానుల్ని పిలవాలా వద్దా అనే విషయంపైనే తర్జన భర్జన పడుతున్నారు దర్శక నిర్మాతలు. చివరకు ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కే వదిలేశారు. ఏపీలో ఫంక్షన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, లేదా హైదరాబాద్ లో ఏదైనా హోట్ లో పని పూర్తి చేస్తే ఎలా ఉంటుందనే విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ ఫంక్షన్ ఎక్కడ పెట్టినా అభిమానులు లేకపోతే సందడే ఉండదు. కరోనా ముప్పు ఉన్న ఈ సందర్భంలో అభిమానులతో గ్రాండ్ ఫంక్షన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పవన్ ఆలోచనలో పడిపోయారట.
Deekshitha Reddy . March 19
తారక్ కేవలం సినిమాలతోనే కాక అప్పుడప్పుడు రియాలిటీ షోల ద్వారా కూడా ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం టెలివిజన్ రంగంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా వెలుగొందుతున్న " బిగ్ బాస్ ".. ఎన్టీఆర్ హోస్ట్ గానే ప్రారంభం అయ్యింది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ కు బుల్లి తెరపై తారక్ చేసిన రచ్చ ఎలాంటిదో ప్రేక్షకులు అంత తేలికగా మర్చిపోలేరు. తన వాక్చాతుర్యంతో బిగ్ బాస్ షోను గ్రాండ్ గా సక్సస్ చెయ్యడమే కాకుండా ప్రేక్షకులను టివి లకు కట్టిపడేశాడు. మళ్ళీ ఇంకోసారి ప్రేక్షకులను బుల్లి తెరపై అలరించేందుకు సిద్దమయ్యాడు. జెమిని టీవి లో త్వరలో ప్రసారం అయ్యే "మీలో ఎవరు కోటీశ్వరులు " అనే రియాలిటీ షో ద్వారా పలకరించనున్నాడు.
KISHORE . March 16
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య " సినిమా అల్ మోస్ట్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఇక ఆ తరువాత మలయాళ సూపర్ హిట్ మూవీ "లూసిఫర్ " రీమేక్ ను పట్టాలెక్కించనున్నాడు మెగాస్టార్. తమిళ యువ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ 'లూసిఫెర్' రీమేక్ తెరకెక్కనుంది.దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా తాజాగా పూర్తిచేసినట్టు సమాచారం. దీంతో షూటింగు షెడ్యూల్స్ ను కూడా పక్కాగా ప్లాన్ చేశారట. ఇక ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్యూలు షూటింగును వచ్చే నెల రెండో వారం నుంచి నిర్వహిస్తారని తెలుస్తోంది.
KISHORE . March 16
ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తో పని చేసేందుకు ఓ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆ ఇద్దరు స్టార్ హీరోలు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్. ఈ ఇద్దరు హీరోలు కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేస్తారని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్, మెగాస్టార్ కాంబినేషన్ లో సినిమా కచ్చితంగా ఉంటుందని " వినయ విధేయ రామ " ఆడియో ఫంక్షన్ లో స్వయానా మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. అయితే ఇన్న్తవరకు కూడా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఎన్నో రోజులుగా మెగా స్టార్ అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. ఇక అలాగే విక్టరీ వెంకటేష్ తో కూడా త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ఎన్నో రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ కాంబినేషన్ వాయిదా పడుతూ వస్తుంది. మరి గతంలో వెంకటేష్ నటించిన " నువ్వు నాకు నచ్చావు ", "మల్లీశ్వరి " వంటి సినిమాలకు త్రివిక్రమ్ డైలాగ్స్ రాసిన సంగతి తెలిసిందే. దీంతో మరొకసారి వీరిద్దరి కామిడీ టైమిగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇద్దరి హీరోలకు త్రివిక్రమ్ ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో చూడాలి.
KISHORE . March 16
తాజాగా అల్లు అర్జున్ ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇటీవల హైదరాబాద్లో తన సన్నిహితుడు పుట్టినరోజు వేడుకకి బన్నీ హాజరయ్యాడు. అక్కడ బన్నీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. దీంతో బన్నీ లుక్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. పుష్ప సినిమా కోసం గుబురు గడ్డంతో పూర్తి రఫ్ లుక్ లోకి మారిన బన్నీ అదే లుక్ ను మెన్ టైన్ చేస్తూ స్పెర్స్ తో కాస్త కూల్ గా దర్శనమిచ్చాడు... ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. .
KISHORE . March 16
శేఖర్ కమ్ముల మరియు సాయ్ పల్లవి కాంబినేషన్ రిపీట్ అవుతుండడం,అందులోనూ నాగ చైతన్య హీరోగా నటిస్తుండడంతో " లవ్ స్టోరీ " సినిమాపై మొదటి మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పటికే సినిమా నుండి విడుదల అయిన మూడు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. వాటిలో వాటిలో సాయ్ పల్లవి సాంగ్ ‘సారంగ దరియా’ పాట విశేషమైన ఆదరణ పొందింది. ఇప్పటికే ఈ పాట 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి టాలీవుడ్ లోనే తక్కువ సమయంలో 50 మిలియన్ మార్క్ అందుకున్న పాటగా రికార్డ్ నెలకొల్పింది.ఇంత వరకు స్టార్ హీరోలు కూడా ఈ రికార్డ్ నెలకొల్పలేక పోవడం విశేషం. ఈ పాటతో సినిమాపై ఒక్క సరిగా విపరీతమైన బజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమా బిజినెస్ లోనూ దూకుడు ప్రదర్శిస్తోందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సినిమా 30 కోట్ల రూపతయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల సినిమాలకు ఓవర్సీస్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడ మంచి రేటుకే సినిమాను విక్రయించి ఉంటారు నిర్మాతలు. ఇక శాటిలైట్, డిజిటల్ హక్కులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అన్నీ కలుపుకుంటే 45 కోట్ల వరకు ఉండొచ్చు. ఏప్రిల్ 16న ఈ చిత్రం విడుదలకానుంది. .
KISHORE . March 16
మాజీ దిగ్గజ ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లు, అభిమానులు అందరూ కూడా మిథానీ ని అభినంధిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పందించాడు. " నమ్మశక్యం కానీ ఘనత వహించిన మిథాలీ రాజ్ కు అభినందనలు..మీరు సాధించిన ఈ ఘనత వల్ల దేశం మొత్తం గర్వపడుతుంది..రాబోయే రోజుల్లో ఇలాంటి రికార్డులు చాలా సాధించాలి..ఛాంపియన్ " అంటూ మహేష్ బాబు ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. మహేష్ పోస్ట్ పై స్పందించిన మిథాలీ " థాంక్ యు సొ మచ్ " అంటూ రీట్వీట్ చేసింది.
KISHORE . March 13
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే ఎవ్వరూ ఊహించని విధంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరో అనుకోని విధంగా ఉప్పెన సినిమాతో భారీ వసూళ్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఔర అనిపించాడు. ఉప్పెన సినిమా విడుదల అయిన మొదటి రోజు నుండి కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే నటన పరంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. వైష్ణవ్ డైలాగ్స్ లోనూ, ఫైట్స్ లోనూ, ఎమోషన్స్ లోనూ ఇలా అన్నిటిలోనూ పర్ఫెక్ట్ గా రాణించాడు. తాజాగా ఉప్పెన సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
KISHORE . March 13
ఈ సినిమాలో ఉండే ప్రతీ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చాలా రఫ్ అండ్ రియలిస్టిక్ గా ప్లాన్ చేస్తున్నారట. ఇదే విషయాన్ని ఈ సినిమాకు పని చేసిన ఓ యువ స్టంట్ కొరియోగ్రాఫర్ చెప్పాడు. కేవలం తనకి ఇచ్చిన సీక్వెన్స్ మాత్రమే కాకుండా మిగతా ఫైట్ మాస్టర్స్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఓ రేంజ్ ఉంటాయని తెలిపాడు. అల్లు అర్జున్ ఇంతవరకు తన కెరియర్ లో ఎప్పుడు చెయ్యని విధంగా చాలా సహజత్వానికి దగ్గరగా ఫైట్స్ చేశాడని, కచ్చితంగా ఈ సినిమాతో అల్లు అర్జున్ లోని మరో కోణాన్ని చూస్తారని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. దీంతో పుష్ప లో యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ సుకుమార్ గట్టిగానే దట్టిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
KISHORE . March 12
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ ఇద్దరు కూడా గత కొన్నేళ్లుగా టాలీవుడ్ టాప్ చైర్ కోసం పోటీ పడుతున్న వారిలో మదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ లోనూ, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగాను ఈ ఇద్దరి హీరోల మద్య తీవ్ర మైన పోటీ ఉంటుంది. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు ఒకే సారి తమ ప్రతిష్టాత్మక సినిమాలతో పోటీ పడితే ఫ్యాన్స్ కు అంతకు మించిన పండుగ మేరేది ఉండది. అలాంటి రసవత్తరమైన పోరుకు 2022 నాంది పలుకానుంది.
KISHORE . March 11
అర్జీవి ట్విట్టర్ లో శివుడి రూపంలో ఉన్న తన ఫోటోలను షేర్ చేస్తూ " మీ అందరికీ చాలా సంతోషంగా లేని శివరాత్రి శుభాకాంక్షలు! ఈ క్రింది చిత్రం మీరు ద్వేషించేవారిని గుర్తు చేస్తే, ఇది యాదృచ్చికంగా జరిగింది. శివుడిని అభినందించండి! " అంటూ రాసుకొచ్చాడు..అలాగే కొంత సేపటి తరువాత మరొక పోటో షేర్ చేస్తూ " శివ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఎవరికైనా తెలిస్తే, దయచేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ను సంప్రదించండి " అంటూ ట్వీట్ చేశాడు.. దీంతో అర్జీవి పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. " ఇది పిచ్చికి పరాకాష్ట అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి శివుడి రూపంలో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఫోటోస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
KISHORE . March 11
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. అయితే దిల్ రాజు బడ్జెట్ విషయంలో కండిషన్స్ పెట్టడాని సమాచారం..అనుకున్న బడ్జెట్ లోనే సినిమా పూర్తి చేయాలని దిల్ రాజు శంకర్ కు సూచించడట. దాంతో శంకర్ కూడా బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గి సరే అన్నట్లు సమాచారం. మరి ఈ సినిమాలో శంకర్, రామ్ చరణ్ తో ఎలాంటి మ్యాజిక్ చెయ్యనున్నాడో చూడాలి.
KISHORE . March 11
సినిమాల విజయంలోనూ, ప్రేక్షకులు సినిమాలను గుర్తించుకునేందుకు గాను టైటిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా టైటిల్ ను బట్టే ప్రేక్షకులు సినిమా పై ఆసక్తి కనబరుస్తారు. కొన్ని సినిమాలకు కేవలం టైటిల్ తోనే ప్రేక్షకుల్లో తార స్థాయి అంచనాలు నెలకొన్న సందర్బలు కోకొల్లలు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు టైటిల్ ఒక సినిమాకు ఎంత ప్రాముఖ్యత వహిస్తుందనేది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో నయా ట్రెండ్ నడుస్తుంది.. పాత హిట్ సినిమాల టైటిల్స్ కొత్త మూవీస్ కు పెడుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్.
KISHORE . March 10
ప్రస్తుతం తన కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కాస్తా గ్లామర్పై కూడా దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలో పవన్ న్యూ లుక్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. క్లీన్ షేవ్తో స్లీమ్గా మునుపటి పవర్ స్టార్ల దర్శనమివ్వడంతో అభిమానులంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ఈ ఫొటోలో పవన్ బ్లాక్ ట్రౌజర్-టీ షర్ట్తో నడుముపై చేతులు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తు దర్శనం ఇచ్చాడు. ఇలా స్టైలిష్ లుక్ వపన్ను చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ‘పవర్ స్టార్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
KISHORE . March 9
ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుండి లీకైనా పోటోస్ లో పంచె కట్టులో రానా అదిరిపోయేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇక సినిమాలో రానా స్క్రీన్ ప్రెజెన్స్ తప్పకుండా గుర్తుండిపోయేలా ఉంటుందని చిత్రబృందం ధీమాగా ఉంది. సాధారణంగా పవన్ ఎదుట ఏ స్టార్ అయినా తక్కువే అనిపిస్తారు. కానీ రానా లుక్ చూసాక ఆయన కూడ స్క్రీన్ మీద మెరవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, కథనం అందిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.
KISHORE . March 9
క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాపై పవన్ అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ తన కెరియర్ లోనే మొదటిసారిగా హిస్టారికల్ నేపథ్యంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి లీకైనా ఫోటోస్ లో పవన్ గెటప్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు "హరిహర వీరమల్లు" అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
KISHORE . March 8
ఎలాంటి సంఘటనల పైననైనా ఆర్జీవి తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇటీవలే హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై కూడా తనదైన స్టయిల్లో పంచులేశాడు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇటీవలె ఈ వీడియోను ట్విట్టర్లో షేర్చేసింది. అందులో తన కుక్కకి కుడిచేత్తో తినిపిస్తూ..తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది. దీనిపై స్పందించిన వర్మ..'నిస్వార్థ ప్రేమకు ఇది నిదర్శనం. తన కుక్కకు కుడి చేత్తో తినిపిస్తూ..తాను మాత్రం ఎడమ చేత్తో తింటుంది. ఆమెకు కుక్కపై ఉన్న ప్రేమ ఎంతో ఉన్నతంగా అనిపిస్తుంది. తక్షణమే ఆమెను అంతర్జాతీయ కుక్కల మేయర్గా ఎంపిక చేయాలి. అంటూ సెటైర్లు వేశాడు. అయితే ఆర్జీవి పెట్టిన ఈ పోస్ట్ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్జీవి ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే తాజాగా ఆర్జీవి పెట్టిన మరో పోస్ట్ కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. ఉమెన్స్ డే సందర్బంగా ఆర్జీవి ట్వీట్ చేస్తూ " మహిళలు ప్రతి రోజు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను..అందుకే నేను వారికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కోరుకొను "అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆర్జీవి గతంలో ఉమెన్స్ డే సందర్భంగా పెట్టిన పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ ఆర్జీవి పై సెటైర్లు కురిపిస్తున్నారు.
KISHORE . March 7
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – విలక్షణ దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పవన్ ఇంత వరకు ఎప్పుడు నటించని హిస్టారికల్ పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు. పవన్ ను ఈ సీన్స్ లో చూసి ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయమట. అయితే ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి పవన్ లుక్స్ లీకైనా సంగతి తెలిసిందే. లీకైనా ఫోటోలో పవన్ గెటప్ కు ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా మరో వారం రోజులు పాటు ఇంటర్వెల్ లో వచ్చే భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నట్లు సమాచారం.
KISHORE . March 7
.మొత్తానికి ఈ చిత్రంకు ప్రమోషన్స్ లో భాగంగా ఈ మార్చ్ నేలను మ్యూజికల్ మార్చ్ గా మార్చేశారు.ఇప్పటికే ఈ సినిమా సెకండ్ సింగిల్ “సత్యమేవ జయతే”కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే దీనికి ముందు వచ్చిన మగువా మగువ కూడా బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు హ్యాట్రిక్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్టుగా సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి అంటున్నారు. హ్యాట్రిక్ లెక్కల్లో ఉంది రాస్కోరా సాంబా అంటూ పవన్ మార్క్ డైలాగ్స్ తో ట్విటర్ వేదికగా సాంగ్ పై హింటిచ్చారు రామజోగయ్య శాస్త్రి. ఈసారి మెలోడీ టచ్ తో వీరు వస్తున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా థమన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన ఈ సాంగ్ మరో వారంలో రానున్నట్టుగా తెలిపారు. ఈ సినిమా ఏప్రెల్ 9న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
KISHORE . March 7

We seek the truth and help people understand the world.
Latest Movies News
expand
collapse
Featured Topics
-
{{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}} {{article.RelevantDataTitle}}
-
{{CurrentLanguageTitles.HeaderTitles.herald}} {{CurrentLanguageTitles.HeaderTitles.breaking}}
{{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}} {{article.RelevantDataTitle}}
-
{{article.RelevantDataTitle}} {{GetTimeDay(article.ToDateTime)}} ,{{GetTime(article.ToDateTime)}}
