ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్ డీజిల్ లాంటి సహజ వనరులు ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీంతో అనేక మంది ఇప్పుడు భారతదేశంలో ప్రజలు ముఖ్యంగా నగర ప్రజలు ఎలక్ట్రికల్ స్కూటర్ లపై మొగ్గుచూపుతున్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలే ప్రధాన రవాణా సాధనాలుగా వాడు అనడంలో ఎలాంటి డౌట్ అవసరంలేదు. ఇప్పటికే భారతదేశంలోని అనేక ఆటోమొబైల్ అన్ని సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్ ల తయారీ లను ప్రారంభించి విక్రయిస్తున్నాయి కూడా. 

 

అయితే తాజాగా ఎలక్ట్రికల్ వాహనాల తయారీ విభాగంలో మరికొన్ని కంపెనీలు ప్రవేశించడం కూడా సిద్ధంగా ఉన్నాయి. మోటార్ సైకిల్ వాహనాలు తయారు చేసే ఆటోమొబైల్ కంపెనీలు కూడా మరోవైపు ఎలక్ట్రికల్ వాహనాలు తయారు చేస్తూ ముందుకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సింపుల్ ఎనర్జీ అనే ఓ కొత్త ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహన స్టార్టప్ కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఇందుకోసం ఆ కంపెనీ ఏకంగా రూ 13 కోట్లు పెట్టుబడి పెట్టే గా రానున్న రోజుల్లో మరో మిలియన్ డాలర్ల నిధులను సేకరించి పోతున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కరోనా నేపథ్యం కారణంగా 2021 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కత్తిని ప్రారంభించేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మార్కు టు ఎలక్ట్రికల్ స్కూటర్ తయారు చేయడం కోసం కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో 50 యూనిట్లు ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లు కంపెనీ మొదలు పెట్టనున్నారు. 

 

ఈ స్కూటర్లు కేవలం షోరూం లో మాత్రమే కాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ కూడా అమ్మ పోతున్నారు. ఈ కంపెనీ అతి త్వరలోనే సర్వీస్ సెంటర్ల కోసం ప్రత్యేకమైన డీలర్ షిప్ లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ స్కూటర్ ప్రత్యేకతల గురించి చూస్తే గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో స్కూటర్ ప్రయాణించగలదు. అలాగే ఒక సారి పూర్తి బ్యాటరీ చార్జ్ చేస్తే గరిష్టంగా రెండు వందల ఎనభై కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం ప్రయాణం చేస్తాయని కంపెనీ తెలుపుతోంది. ఈ బైక్ లోనే బ్యాటరీ పూర్తిగా నింపాలంటే ఫాస్ట్ చార్జర్ సహాయంతో ఇంట్లో 40 నిమిషాలు పాడుతుండగా చార్జింగ్ స్టేషన్ వద్ద అది కేవలం పదిహేను నిమిషాల్లోనే పూర్తి బ్యాటరీని చార్జ్ చేయగలుగుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: