జగన్ ప్రభుత్వ గొప్పదనం అంతా పార్లమెంటులోనే చెబుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వివిధ అంశాల్లో ఏపీని రివర్సులో జగన్ నెంబర్ 1 స్థానంలో నిలుపుతున్నారని టీడీపీ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీ పరిస్థితిని కేంద్ర మంత్రులే స్పష్టం చేస్తున్నారన్నారు. రైతులపై తలసరి అప్పుల్లో ఏపీనే నెంబర్ 1లో ఉందని టీడీపీ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. బటన్ నొక్కితే పని అయిపోతుందని సీఎం జగన్ గొప్పగా చెబుతున్నారని.. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పని తీరు గురించి ఏం మాట్లాడుతున్నారో గుర్తించాలని అన్నారు. కోటంరెడ్డి, రామ్ నారాయణ రెడ్డి, మహీధర్ రెడ్డి వంటి అధికార పార్టీ నేతలు ఏం చెబుతున్నారో జగన్ వింటున్నారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

రైతులకు మద్దతు ధర దక్కని రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ 1లో ఉందని కేంద్రం ప్రకటించిందని టీడీపీ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  ఆక్షేపించారు. పేదలకు అందించాల్సిన 5.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని టీడీపీ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  ఆవేదన వ్యక్తంచేశారు. పేదలకందించకుండా పక్కదారి పట్టించిన  బియ్యం విలువ 2 వేల కోట్ల రూపాయలు టీడీపీ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: