మనుషులకు డబ్బులు సంపాదించాలన్న కోరిక ఉండటం సహజం.. ఇప్పుడు దేశ వ్యాప్థంగా కరొన ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఏది చేయాలన్నా కూడా జనాలు భయంతో వణికిపోతున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. బయటకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బులను సంపాదించాలని అనుకునేవారికి అదిరిపోయే స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..


రూ. 100 రూపాయల తో 10 లక్షల లాభం పొందవచ్చునట.. ఎటువంటి రిస్క్ లేకుండా లాభం పొందాలనుకునేవారు ఒకసారి ఇవి చూడండి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.  వీటిలో డబ్బులను దాచుకొని పూర్తి అయిన తర్వాత ఎక్కువ లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న స్కీమ్ లలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ స్కీమ్ కూడా మంచిది. ఈ స్కీమ్ కు ప్రస్తుతం 7. 1 వడ్డీ వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరం 100 రూపాయలు డిపాజిట్ చేస్తే మంచి లాభాలు రావడం ఖాయం..


100 కన్నా ఎక్కువగా చేయాలనుకుంటే 1.5 లక్షలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మాములుగా ఒక వ్యక్తి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసే వెసులుబాటు ఉంటుంది. పీపీఎఫ్ మెచ్యూరిటీ సమయం 15 ఏళ్ళు ఉంటుంది. ఇంకా కావాలని అనుకుంటే మరో ఐదేళ్లు పెంచుకోవచ్చు. ఈ స్కీమ్ లో ప్రతి మూడు నెలల కు ఒకసారి మారుతూ ఉంటుంది. అయితే, ఈ స్కీమ్ లో ప్రతి రోజూ 100 రూపాయలు పొదుపు చేస్తే నెలకు 3000 అవుతుంది. అది కాస్త చేస్తే ఈ స్కీమ్ లో మెచ్యూరిటీ అయ్యేలో గా  10 లక్షలు వస్తాయి. చూసారుగా తక్కువ డబ్బుల తో ఎక్కువ లాభాల ను పొందవచ్చు.. మీరు కూడా ఈ స్కీమ్ లో చేరి లాభాలను పొందండి..

మరింత సమాచారం తెలుసుకోండి: