విశాఖ భూకుంభకోణం పై, సిట్ పున ప్రారంభం అయింది అని చెప్పారు. కోవిడ్ కారణంగా ఇన్నాళ్ళు నిలిచిపోయిన , విచారణ ఇప్పుడు ప్రారంభించాం అని చెప్పారు. జిల్లా అధికారులు సిబ్బందితో మళ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాం అని ఆయన అన్నారు. నవంబర్ చివరి నాటికి నివేదిక అందిస్తాం అని విజయ్ కుమార్ పేర్కొన్నారు.
విశాఖ భూకుంభకోణం పై, సిట్ పున ప్రారంభం అయింది అని చెప్పారు. కోవిడ్ కారణంగా ఇన్నాళ్ళు నిలిచిపోయిన , విచారణ ఇప్పుడు ప్రారంభించాం అని చెప్పారు. జిల్లా అధికారులు సిబ్బందితో మళ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాం అని ఆయన అన్నారు. నవంబర్ చివరి నాటికి నివేదిక అందిస్తాం అని విజయ్ కుమార్ పేర్కొన్నారు.