పునరావాసంతో సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో వెలుగులోకి కీలక అంశాలు వచ్చాయి. 2016 సెప్టెంబర్ నాటి కేంద్ర ఆర్ధిక శాఖ మెమో ప్రకారం పోలవరం నిర్మాణ నిధులు మాత్రమే కేంద్రం భరిస్తుందని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కేవలం 20 శాతం పునరావాసం పూర్తి అయింది. దీనితో ఏపీ సర్కార్ షాక్ అవుతుంది.
పునరావాసంతో సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో వెలుగులోకి కీలక అంశాలు వచ్చాయి. 2016 సెప్టెంబర్ నాటి కేంద్ర ఆర్ధిక శాఖ మెమో ప్రకారం పోలవరం నిర్మాణ నిధులు మాత్రమే కేంద్రం భరిస్తుందని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కేవలం 20 శాతం పునరావాసం పూర్తి అయింది. దీనితో ఏపీ సర్కార్ షాక్ అవుతుంది.