ఇటీవల బెంగళూరులో చెలరేగిన హింసాత్మక అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సంపత్ రాజ్. కరోనా సోకిి నగరంలోని ఓ ఆస్పత్రిలో అక్టోబరు 7న చేరారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో తమకు సమాచారం ఇవ్వాలని ఆరోజే బెంగళూరు నగర నేర విభాగ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ ఆస్పత్రి అధికారులకు నోటీసులు ఇచ్చారు. అయినా పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సంపత్ రాజ్ను డిశ్చార్జ్ చేశారు.
ఇటీవల బెంగళూరులో చెలరేగిన హింసాత్మక అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సంపత్ రాజ్. కరోనా సోకిి నగరంలోని ఓ ఆస్పత్రిలో అక్టోబరు 7న చేరారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో తమకు సమాచారం ఇవ్వాలని ఆరోజే బెంగళూరు నగర నేర విభాగ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ ఆస్పత్రి అధికారులకు నోటీసులు ఇచ్చారు. అయినా పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సంపత్ రాజ్ను డిశ్చార్జ్ చేశారు.