బంగారం కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు ధరలు నెల చూపులు చూస్తున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర భారీగా పెరగడంతో ఇప్పుడు భారతీయ మార్కెట్ లో బంగారం ధర కూడా భారీగా పైకి కదిలిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే మొన్న భారీగా తగ్గినా బంగారం ధర నిన్న ఇంకాస్త దిగొచ్చింది..దీంతో ఈరోజు ధరలకు రెక్కలు వచ్చాయి.. 60000 వరకు వెళ్ళిన బంగారం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 45 వేలకు పైన కొనసాగుతుంది..



భారత దేశంలో హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు బంగారం రేట్ల విషయానికొస్తే.. తులం అంటే 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగింది. రూ.51,280కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.390 పెరుగుదలతో రూ.47,100కు పెరిగింది. నిన్నటి రేటుతో పోలిస్తే ఈ రోజుకు ధర పెరిగి షాక్ ఇస్తుంది.



ఇప్పుడు బంగారం రేట్లను ఆధారంగా చేసుకొని వెండి ధర కూడా పైపైకి వస్తుంది. నిన్న తగ్గిన కిలో వెండి ధర ఈరోజు మాత్రం అందరికీ షాక్ ఇస్తుంది. కేజీ వెండి ధర ఏకంగా రూరూ.1,400 పైకి చేరింది. దీంతో వెండి ధర రూ.72,600కు ఎగసింది. వెండి వస్తువులను కొనుగోలు చేసేవారికి ఇది చేదు వార్తే.. ఇప్పుడు ప్రజలు అంతా బంగారం వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు చూస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 1882 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.52 శాతం పెరుగుదలతో 26.68 డాలర్లకు ఎగసింది. వీటి రేట్లు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కాగా, కొత్త రకం కరోనా వేగంగా ప్రబలుతున్నా నేపథ్యంలో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: