రెండో సంతకాన్ని జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం పెడతానంటూ అన్నారు.భూముల రికార్డులన్నీ ఆన్లైన్ లోనే ఉంటాయని.. ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్ అనుమతి కావాలని చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఎందుకని ప్రశ్నించారు.నెల్లూరు-తిరుపతి-చెన్నైను ట్రైసిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరును హార్డ్ వేర్, ఎలక్రానిక్ హాబ్ తయారు చేస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారం లోకి వస్తే బీసీ డిక్లరేషన్ తో పాటు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. పింఛన్ దారులకు ఏప్రిల్ నుంచి రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులకు వచ్చే ఏళ్లలో లక్ష రూపాయలు అందజేస్తామన్నారు. ప్రతి సంవత్సరం యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రెండో సంతకాన్ని జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం పెడతానంటూ అన్నారు.భూముల రికార్డులన్నీ ఆన్లైన్ లోనే ఉంటాయని.. ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్ అనుమతి కావాలని చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఎందుకని ప్రశ్నించారు.నెల్లూరు-తిరుపతి-చెన్నైను ట్రైసిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరును హార్డ్ వేర్, ఎలక్రానిక్ హాబ్ తయారు చేస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారం లోకి వస్తే బీసీ డిక్లరేషన్ తో పాటు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. పింఛన్ దారులకు ఏప్రిల్ నుంచి రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులకు వచ్చే ఏళ్లలో లక్ష రూపాయలు అందజేస్తామన్నారు. ప్రతి సంవత్సరం యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.