అసలే రవితేజ కెరీర్ ఇప్పడు క్లిష్ట పరిస్థతిలో ఉంది. వరుస ప్లాపులతో తెగ  ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి స్థితి లో దర్శకుడు పూరీ జగన్నాథ్ రవితేజ తో ఫుల్లగా ఆడుకున్నాడు. రవితేజ బలమైన ఎంటర్మటైనెంట్, మాస్ సినిమాను ఎంచుకోకుండా పూరీ జగన్నాథ్ ఓ కొత్త ప్రయోగం చేయడంతో రవితేజ మరో ప్లాప్ ఎదుర్కొంటున్నాడు. బుధవారం విడుదలైన దేవుడు చేసిన మనుషులు సినిమా అనేక విమర్శలు ఎదుర్కొంటుంది. పూరీ జగన్నాథ్ విషయం ఏలా ఉన్నాఈ చిత్రంతో రవితేజపై కామెంట్లు ఎక్కువయ్యాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో రవితేజ విఫలం అవుతున్నాడని, అందుకే రవితేజ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. దేవుడు చేసిన మనుషులు అనే పూరీ తీసిన సినిమాతో రవితేజ మీద విమర్శలు ఎదుర్కొంటున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: