హీరో నాని ప్రస్తుతం  టాక్సీ వాలా తెరకెక్కించిన డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో శ్యాము సింగరాయ్. అనే మూవీలో నటిస్తున్నారు. ఇది కూడా ఒక పీరియడ్ డ్రామాగా ఈ సినిమా స్టొరీ ని తెరకెక్కించడం జరుగుతోంది. అంతేకాకుండా నాని సరసన మడోన్నా సెబాస్టియన్, సాయి పల్లవి, కృతి శెట్టి కథానాయకులుగా నటించడం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ఎటువంటి అప్డేట్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఇది కోల్ కత్తా నగరం లో హీరో ఉండేటువంటి బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.

సినిమా మా ఈ నెల 24న అన్ని భాషల్లో ఒకేసారి ఇ విడుదల కావడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సెన్సార్ టీం..U/A సర్టిఫికెట్ కూడా అందించినట్లు సమాచారం. ఇది సినిమా సమయం విషయానికి వస్తే 2:37 ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో నాని సరికొత్త డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఇక ఈ సినిమాలో నాని కాస్త బోల్డ్ సినిమాల్లో నటించేందుకు అంగీకరించినట్లు గా కూడా తెలుస్తోంది. తమిళంలో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పినట్లుగా సమాచారం

ఇక ఇందులో రొమాన్స్ సీన్లు కూడా ఘాటుగానే ఉన్నాయ్ అన్నట్లుగా సమాచారం. ఇందులో బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఎనిమిది కోట్ల రూపాయలతో.. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీని వారే స్వయంగా తెలియజేయాలి. ఇక హీరో నానిసినిమా మొత్తాన్ని సాయిపల్లవి, కృతి శెట్టి వంటి హీరోయిన్లపై నమ్మకం తోనే ఉన్నాడు అన్నట్లుగా సమాచారం.మరి వారు సినిమాని  నిలబెడతా రేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: