శాండిల్ వుడ్ లో ఎన్నో చిత్రాలు తీసీ.. అంతంత మాత్రమే పేరు సంపాదించిన హీరో యష్. కేవలం కేజీఎఫ్ చిత్రంతోనే ఎక్కడికి వెళ్లినా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే అంతల పాపులర్ అయ్యాడు ఈ హీరో. అయితే తాజాగా ఈ హీరో నటించిన ఒక పాత చిత్రం తెలుగులో డబ్ చేయబడుతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ చిత్రం ఏమిటి ఆ చిత్ర విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హీరో యష్, రాధిక పండిత్ జంటగా నటించిన.. కన్నడ రొమాంటిక్, యాక్షన్ కామెడీ చిత్రం.. "మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి"ఈ సినిమా కామెడీ నేపథ్యంలో తెరకెక్కించ బడింది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా ఆనంద్ ద్రమ్  దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 25, 2014 వ తేదీన విడుదల అయింది. ఇక ఈ సినిమా పనులన్నీ జయన్న భోగేంద్ర నిర్వహించడం జరిగింది. ఈ చిత్రం మాళవిక, అవినాష్ అనే వ్యక్తుల మధ్య తిరిగే కథ అన్నట్లుగా సమాచారం. ఈ సినిమాని ప్రధానంగా బెంగుళూరు మరియు మైసూర్ ప్రాంతాల్లోనే చిత్రీకరించడం జరిగిందట. ఈ సినిమాకి సంగీతం హరికృష్ణ అందించారు. ఈ సినిమా 200 రోజులకు పైగా పూర్తి చేసుకొని మంచి కలెక్షన్లను సృష్టించింది.

ఇక ఈ చిత్రం ఫిలిమ్ ఫేర్ ,siima అవార్డులను కూడా గెలుచుకున్నది. ఈ చిత్రం హీరోయిన్స్ కి ఐదో విజయాన్ని అందించింది. ఈ చిత్రం శాండిల్ వుడ్ లో విడుదలైన ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు.  ఈ సినిమాని డబ్ చేసి తెలుగులోకి విడుదల చేయగా మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో  కూడా రేపే విడుదల అవుతోంది.. అయితే ఈ సినిమాని డైరెక్ట్ గా తమిళంలో థియేటర్లోనే విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. అటు శాండిల్ వుడ్ లో, తెలుగులో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు తమిళంలో ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: