టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి .మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.ఇక  ప్రముఖ కథానాయకుడుసుపర్ స్టార్ మహేశ్ బాబుతో  యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే కథతో సినిమా చేస్తున్నారు.అయితే తాజాగా ఈ చిత్రం కోసం బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేశారు జక్కన్న.ఇదిలావుంటే ఇక దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన

 'ఆర్ఆర్ఆర్' ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ క్రేజీ డైరెక్టర్ టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి  మరో క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నారు.ఇక  సుపర్ స్టార్ మహేశ్ బాబుతో తీస్తున్న ఈ చిత్రం.. ప్రపంచాన్ని చుట్టొచ్చే సాహసికుడి కథ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇకపోతే ఈ సినిమాకు కథ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు.ఐహి  భారీ స్థాయిలో నిర్మించే ఈ సినిమాలో మహేశ్ సరసన ఎవరు నటించనున్నారనే విషయం ఇంకా మేకర్స్ వెల్లడించలేదు. అయితే  ఇక తాజాగా బాలీవుడ్ భామ దీపికా పదుకొణె మహేశ్తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిసినిమా చేసినా.. దాని గురించి ఎక్కువ బయటకు తెలియకుండా వర్కింగ్ టైటిల్తోనే బజ్ క్రియేట్ చేస్తారు.ఇక ఇప్పుడు కూడా ఈ క్రేజీ ప్రాజెక్టు 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. అయితే అడ్వెంచర్, డ్రామా జోనర్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశముంది. ఇదిలావుంటే ఇక ప్రస్తుతం దీపికా.. ప్రభాస్ హీరోగా 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్ కే' లో నటిస్తోంది.కాగా కొవిడ్ కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: