ఈ విషయంపై ఒక సీనియర్ పోలీస్ అధికారి స్పందించారు. గత బుధవారం పాక్ అనుకూల, కశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ మరణించారు. దీంతో ఆయన స్వస్థల మైన కుల్గామ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులల్లో పీడీపీ నేత మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆ ప్రాంతానికి వెళ్లాలని అనుకున్నారని తెలపారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న మెహబూబా ముఫ్తీ అక్కడికి వెళ్తే సెక్యూరిటీ సమస్యలు వస్తాయని అందకు అనుమతి ఇవ్వలేమని చేప్పరు. మెహబూబా ముఫ్తీ అక్క డికి వెళ్లే అవకాశం ఉండటంతో ఆమెను కేవలం వెళ్లకుండా అడ్డుకున్నామని వివరణ ఇచ్చారు. మెహబూబా ముఫ్తీని అరెస్ట్ చేస్తున్నామని కాని, గృహ నిర్భంధంలో ఉంచుతున్నామని చెప్పలేదని అంటు వివరణ ఇచ్చారు. గిలాని మరణం తర్వాత కుల్గాం ప్రాంతంలో పలు ఆంక్షలు విధించినా ఇప్పటికే వాటిని ఎత్తేశామని తెలిపారు.
ఈ విషయంపై ఒక సీనియర్ పోలీస్ అధికారి స్పందించారు. గత బుధవారం పాక్ అనుకూల, కశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ మరణించారు. దీంతో ఆయన స్వస్థల మైన కుల్గామ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులల్లో పీడీపీ నేత మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆ ప్రాంతానికి వెళ్లాలని అనుకున్నారని తెలపారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న మెహబూబా ముఫ్తీ అక్కడికి వెళ్తే సెక్యూరిటీ సమస్యలు వస్తాయని అందకు అనుమతి ఇవ్వలేమని చేప్పరు. మెహబూబా ముఫ్తీ అక్క డికి వెళ్లే అవకాశం ఉండటంతో ఆమెను కేవలం వెళ్లకుండా అడ్డుకున్నామని వివరణ ఇచ్చారు. మెహబూబా ముఫ్తీని అరెస్ట్ చేస్తున్నామని కాని, గృహ నిర్భంధంలో ఉంచుతున్నామని చెప్పలేదని అంటు వివరణ ఇచ్చారు. గిలాని మరణం తర్వాత కుల్గాం ప్రాంతంలో పలు ఆంక్షలు విధించినా ఇప్పటికే వాటిని ఎత్తేశామని తెలిపారు.