మానవ మృగాళ్లను పక్క దేశాల్లో నడిరోడ్డుపై ఉరితీస్తారని వెల్లడించారు. మన దేశంలో మాత్రం అలాంటి కఠిన చట్టాలు ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు. కొన్ని దేశాలలో ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే తీర్పు వస్తుందని తెలిపారు. భారతదేశంలో చట్టాల్లో మార్పు తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణకు లేఖ రాస్తానని వివరించారు. మహిళల అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై ప్రత్యేకంగా ఎమర్జెన్సీ చట్టం రావాలని.. అప్పుడే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పారు.
మానవ మృగాళ్లను పక్క దేశాల్లో నడిరోడ్డుపై ఉరితీస్తారని వెల్లడించారు. మన దేశంలో మాత్రం అలాంటి కఠిన చట్టాలు ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు. కొన్ని దేశాలలో ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే తీర్పు వస్తుందని తెలిపారు. భారతదేశంలో చట్టాల్లో మార్పు తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణకు లేఖ రాస్తానని వివరించారు. మహిళల అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై ప్రత్యేకంగా ఎమర్జెన్సీ చట్టం రావాలని.. అప్పుడే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పారు.