జమ్ముకాశ్మీర్ సహా అన్ని అంశాలు దౌత్య మార్గాల ద్వారా పరిష్కారమవుతాయని తాము విశ్వసిస్తున్నట్లు పాక్ సైన్యం చెప్పడం విశేషమే. భారత్ అంగీకరిస్తే చర్చలకు సిద్ధమని బజ్వా అంటున్నారు. ఇస్లామాబాద్లో జరిగిన భద్రతా సంప్రదింపుల సదస్సులో బజ్వా ఈ కామెంట్లు చేశారు. గల్ఫ్లోని మూడో వంతు, ఇతరప్రాంతాల్లో ఘర్షణలు, యుద్ధాలు జరుగుతున్నాయన్న బజ్వా అలాంటి వాటి నుంచి పాక్ ను దూరంగా ఉంచటం ముఖ్యమంటున్నారు. 300కోట్ల మంది శాంతి, శ్రేయస్సు కోసం ఈ ప్రాంతంలోని రాజకీయ నాయకత్వాలు భావోద్వేగాలు, పక్షపాతాలను పక్కనపెట్టాలని చెబుతున్నారు.
జమ్ముకాశ్మీర్ సహా అన్ని అంశాలు దౌత్య మార్గాల ద్వారా పరిష్కారమవుతాయని తాము విశ్వసిస్తున్నట్లు పాక్ సైన్యం చెప్పడం విశేషమే. భారత్ అంగీకరిస్తే చర్చలకు సిద్ధమని బజ్వా అంటున్నారు. ఇస్లామాబాద్లో జరిగిన భద్రతా సంప్రదింపుల సదస్సులో బజ్వా ఈ కామెంట్లు చేశారు. గల్ఫ్లోని మూడో వంతు, ఇతరప్రాంతాల్లో ఘర్షణలు, యుద్ధాలు జరుగుతున్నాయన్న బజ్వా అలాంటి వాటి నుంచి పాక్ ను దూరంగా ఉంచటం ముఖ్యమంటున్నారు. 300కోట్ల మంది శాంతి, శ్రేయస్సు కోసం ఈ ప్రాంతంలోని రాజకీయ నాయకత్వాలు భావోద్వేగాలు, పక్షపాతాలను పక్కనపెట్టాలని చెబుతున్నారు.