నటి ప్రియాంక చోప్రా కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె 2000 సంవత్సరానికి మిస్ వరల్డ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే.. అదంతా అక్రమంగా జరిగిందని మాజీ మిస్ బార్బడోస్  లెయ్ లానీ మెకనీ తీవ్ర ఆరోపణలు చేసింది.  22ఏళ్ల క్రితం ప్రియాంక రిగ్గింగ్  చేసి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారని  మాజీ మిస్ బార్బడోస్  లెయ్ లానీ మెకనీ అంటోంది.

1999-2000 సంవత్సరాలలో విశ్వసుందరీ పోటీలకు స్పాన్సర్ షిప్  ఇచ్చిన సంస్థలు భారత్ కు చెందినవి కాబట్టే ప్రియాంకకు కిరీటం దక్కిందని మాజీ మిస్ బార్బడోస్  లెయ్ లానీ మెకనీ  అంటోంది. ఆ పోటీల్లో ప్రియాంకను స్పెషల్ గా ట్రీట్ చేశారని మాజీ మిస్ బార్బడోస్  లెయ్ లానీ మెకనీ  అంటోంది. ప్రియాంకకు వ్యక్తిగతంగా  సముద్రతీరంలో ఫోటోషూట్  చేసి పత్రికల్లో అచ్చు వేయించేవారని మాజీ మిస్ బార్బడోస్  లెయ్ లానీ మెకనీ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: