ఈ సభలు నిర్వహించి హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. జనవరి 3,4 తేదీలలో హైదరాబాద్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో మరియు ధరణి అంశాలపై శిక్షణ శిబిరాలు నిర్వహించబోతున్నారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారు హైదరాబాద్ ఉంటున్నందున ఆమెకు పార్టీ ఉన్నతస్థాయి బృందం వెళ్లి ఒక వినతిపత్రం ఇవ్వాలని భావిస్తోంది. 28వ తేదీన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ సభలు నిర్వహించి హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. జనవరి 3,4 తేదీలలో హైదరాబాద్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో మరియు ధరణి అంశాలపై శిక్షణ శిబిరాలు నిర్వహించబోతున్నారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారు హైదరాబాద్ ఉంటున్నందున ఆమెకు పార్టీ ఉన్నతస్థాయి బృందం వెళ్లి ఒక వినతిపత్రం ఇవ్వాలని భావిస్తోంది. 28వ తేదీన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.