ఇక వీరిలో 37మంది మహిళా ఐపిఎస్ లు, 4గురు విదేశీ మహిళలు ఉన్నట్లు అకాడమీ డైరెక్టర్ ఏ ఎస్ రాజన్ తెలిపారు. కోవిడ్ తర్వాత పూర్తి స్థాయిలో సాధారణ ట్రైనింగ్ కొనసాగిందట. 65 వారాల పాటు కఠోర శిక్షణ ఇచ్చామని.. రోజు రోజు కు సైబర్ నేరాలు పెరుగుతుండటంతో కేసుల ను చూపించి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుత బ్యాచ్ లో ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారట. మహిళలు చిన్నారుల పై నేరాల పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారట.
ఇక వీరిలో 37మంది మహిళా ఐపిఎస్ లు, 4గురు విదేశీ మహిళలు ఉన్నట్లు అకాడమీ డైరెక్టర్ ఏ ఎస్ రాజన్ తెలిపారు. కోవిడ్ తర్వాత పూర్తి స్థాయిలో సాధారణ ట్రైనింగ్ కొనసాగిందట. 65 వారాల పాటు కఠోర శిక్షణ ఇచ్చామని.. రోజు రోజు కు సైబర్ నేరాలు పెరుగుతుండటంతో కేసుల ను చూపించి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుత బ్యాచ్ లో ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారట. మహిళలు చిన్నారుల పై నేరాల పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారట.