బ్రెయిన్ సరిగ్గా స్పందించకపోవడంతో అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు. 22 రోజులుగా చికిత్స అందిస్తూ, డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన ఆరోగ్యంలో మాత్రం పురోగతి కనిపించలేదు. గత వారం రోజులు నుంచి తారకరత్నకు విదేశీ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ వస్తున్నారు. అయితే నేడు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించగా తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం తెలిసింది. ఇంతలో ఆయన చనిపోయిన విషయం తెలిసింది.
బ్రెయిన్ సరిగ్గా స్పందించకపోవడంతో అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు. 22 రోజులుగా చికిత్స అందిస్తూ, డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన ఆరోగ్యంలో మాత్రం పురోగతి కనిపించలేదు. గత వారం రోజులు నుంచి తారకరత్నకు విదేశీ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ వస్తున్నారు. అయితే నేడు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించగా తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం తెలిసింది. ఇంతలో ఆయన చనిపోయిన విషయం తెలిసింది.