టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో డిజాస్టర్ టాక్ తో ఏకంగా 125 కోట్ల షేర్, 205 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి తన క్రేజ్ ఏంటో మరోసారి నిరూపించాడు. ఇక మహేష్ బాబు కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.దాదాపు పుష్కర కాలం తర్వాత ఈ కాంబోలో రానుంది. ఈ కాంబోలో రాబోతుందని తెలిసి ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. మహేష్ ఇటీవలే సర్కారు వారి పాట అనే చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి మహేష్ కొసం త్రివిక్రమ్ అదిరిపోయే కథని సిద్ధం చేశారట. మొన్నామధ్య మహేష్ మాట్లాడుతూ నేను కానీ త్రివిక్రమ్ కానీ ఇలాంటి చేయలేదు. ఈ చేయడానికి చాలా ఆసక్తితో ఉన్నా అంటూ గురించి హింట్ ఇచ్చారు. దాంతో మహేష్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అలాగే ఈ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తో చేస్తున్నాడు మహేష్.తాజాగా ఈ గురించి ఆసక్తికర చర్చ ఇప్పుడు ఫిలిం నగర్లో జరుగుతోంది. మహేష్ రాజమౌళి లో హీరోయిన్ గా ఓ క్రేజీ బ్యూటీ పేరు వినిపిస్తోంది. ఇటీవలే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంది హిట్ తో పాటు ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ను మహేష్ కోసం అనుకుంటున్నారట. ఇటీవలే సీతారామం తో ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ నటనకు ఫిదా అయిన జక్కన్న మహేష్ కోసం ఆమెను ఎంపిక చేశారట. మహేష్ పక్కన ఈ భామ అయితే సరిగ్గా సూటవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.ఈ వార్త నిజమైతే బాగుండని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. సీతా రామంలో ఆమె నటన ఇంకా అందానికి ఆడియన్స్ ఫుల్ ఫిదా అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: