టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో భూమిక ఒకరు. స్టార్ హీరోల ల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. మహేష్ మరియు పవన్, తారక్ సరసన సూపర్ హిట్ ల్లో నటించి ఆకట్టుకుంది.


ఈ ముద్దుగుమ్మ నటించిన లన్నీ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. మహేష్ బాబు నటించి న ఒక్కడు. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, తారక్ తో సింహాద్రి లతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది భూమిక. ఇక చాలా కాలం లకు దూరమైందట ఈ బ్యూటీ. అప్పట్లో తెలుగుతో పాటు తమిళ్ మరియు హిందీ భాషల్లోనూ లు చేసి ఆకట్టుకున్న భూమిక ఇప్పుడు సహాయ పాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ధోని లో సుశాంత్ అక్కగా నటించి అలరించారు భూమిక. అలాగే తెలుగు లో నాని నటించిన ఎమ్.సీ.ఏ లో వదిన పాత్రలో నటించింది భూమిక.


తాజాగా భూమిక గతంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భూమిక మహేష్ బాబు గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయట.. ఆ ఇంట్రవ్యూ లో ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా చిరంజీవి గ్రేట్ డ్యాన్సర్ అని కూడా చెప్పుకొచ్చిన భూమిక. జూనియర్ ఎన్టీఆర్ ఫంటాస్టిక్ డ్యాన్సర్ అని పవన్ కళ్యాణ్ వెరీ ఇంటెలిజెంట్ అని మహేష్ బాబు వెరీ క్యూట్ అని భూమిక తెలిపారు. ఇక వెంకటేష్ స్పిరిచ్యువల్ అని కూడా భూమిక కామెంట్ చేశారు.


రీసెంట్ గా భూమిక సీతారామం లో చిన్న పాత్రలో నటించి మెప్పించారు.ఈ సినిమా లో సుమంత్ భార్య గా భూమిక కనిపించారు. అలాగే ప్రస్తుతం పలు ల్లో ఆమె చిన్న చిన్న పాత్రల్లో కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: