ప్రభాస్ హీరోగా అరడజనుకు పైగా సినిమాలే ఇప్పుడు రూపొందుతున్నాయి. దానికి తోడు మారుతి దర్శకత్వం లోని సినిమా కూడా షూటింగ్ మొదలు పెట్టుకోవడం నిజంగా ప్రభాస్ అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. సంక్రాంతి కానుకగా ఆది పురుష్ చిత్రాన్ని విడుదల చేస్తు న్న ప్రభాస్ ఆ తర్వాత ఎక్కువ సమయాన్ని తీసుకోకుండానే వేసవిలో తను హీరోగా నటిస్తున్న మరొక సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.ఆ సినిమా ఏది అ నేది ఇంకా క్లారిటీ రాలేదు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని కూడా వచ్చే ఏడాది ఆఖరిలో విడుదల చేయడాని కి రంగం సిద్ధం చే శాడు. దానికి సంబంధించిన పనులు శెరవెగంగా జరుగుతున్నాయి. ఆ విధంగా ప్రభాస్ వచ్చే ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధ మవుతున్నాడు. ఈ నేపథ్యంలో బాహుబలి లాంటి భారీ సినిమా చేసిన తర్వాత రెండు చిత్రాలతో ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయాడు ఈ దర్శకుడు. మరి సక్సెస్ లేకపో తే కొన్ని రోజుల కు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభాస్ కు తెలుసో లేదో తెలియదు కానీ ఆయన సక్సెస్ పై ఫోకస్ పెట్టకుండా కేవలం సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నా డు.

రాబోయే చిత్రాలతో తప్పకుండా సక్సెస్ వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధమైన సినిమాలను వ రుసగా చేస్తు న్నాడు అని చెప్పాలి. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని సినిమాను వచ్చే ఏడాది మొదలుపెట్టబోతున్నాడు. నాగ్ అశ్విన్ సినిమాను కూడా దాదాపుగా పూ ర్తి చేసిన ప్ర భాస్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పాలి. బాలీవుడ్ లో కూడా కొంతమంది దర్శకులతో ఆయన సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సంజయ్ లీలా భ న్సాలి, రా జ్ కుమార్ హిరానీ, సిద్ధార్థ్ ఆనంద్ వంటి 


మరింత సమాచారం తెలుసుకోండి: