జాన్వి కపూర్ శ్రీదేవి కూతురుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. సైరాట్ మరాఠీలో ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక ఈ చిత్రాన్ని ధడక్ అని సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. అటు తరువాత టాలీవుడ్ లో నటించాలని చెబుతూనే ఉంది కానీ అందుకు తగ్గట్టుగా మాత్రం అడుగులు వేయలేదు ఈ ముద్దుగుమ్మ.ఇక తన తండ్రి బోనీ కపూర్ తలుచుకుంటే ఈ ముద్దుగుమ్మని ఎప్పుడో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేవారని చెప్పవచ్చు. కానీ అది మాత్రం జరగడం లేదు. చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ అవుతుందో కూడా నటించాలని తెలియజేస్తూ ఉంటారు అందుకు ప్రాక్టికల్గా కొంతమంది నిజం చేసుకుంటూ ఉన్నారు.


అలా కియారా అద్వానీ, అనన్య పాండే ,ఆలియా భట్ తదితర హీరోయిన్ల సైతం టాలీవుడ్ లో కూడా నటిస్తూ ఉన్నారు. లైగర్ సినిమాతో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా కానీ ఎందుకో ఈ ముద్దుగుమ్మకు ఈ ప్రాజెక్టు నచ్చకపోవడంతో అనన్య పాండే ని ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికయింది. అయితే ఆ తర్వాత టాలీవుడ్ నుంచి ఎంతోమంది డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ జాన్వి కపూర్ను టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించిన ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి నటించాలని కోరిక బయటపెట్టింది జాన్వీ కపూర్. తను నటిస్తున్న తాజా చిత్రం మీలి సర్వేవత్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జాన్వీ కపూర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పై పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. సౌత్ లో ఎవరితో కలిసి నటించాలి ఉంది అనే ప్రశ్న అడగగా వెంటనే ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ అని చెప్పింది తనతో కలిసి నటించాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న అని తెలియజేసింది. మరియు ముద్దుగుమ్మ అన్న మాటను నిలబెట్టుకొని ఎన్టీఆర్ తో టాలీవుడ్ లోకి అరగంటం చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: